business and finance

లాక్ డౌన్ ఐడియా .. రిలయన్స్ జియో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్

టెలికాం రంగంలో సంచలనాలకు కేర్ ఆఫ్ అయిన కార్పోరేట్ దిగ్గజం రిలయన్స్ జియో ఇప్పుడు లాక్ డౌన్ సమయంలోనూ కస్టమర్ల అవసరాలను బట్టి సూపర్ లాక్ డౌన్ ఐడియాతో ముందుకు వచ్చింది. కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చాలా సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం పని చేస్తున్నారు. దీంతో




business and finance

అమ్మో! ఉద్యోగం పోతుందా?: భారతీయులు సహా వివిధ దేశాల్లో భయాలు

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా తమ ఉద్యోగం ఉంటుందో లేదోనని చాలామంది అభద్రతా భావంతో ఉన్నారు. ఐటీ, తయారీ, మీడియా రంగాల్లో పని చేస్తోన్న ఉద్యోగులపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముందు ముందు ఉద్యోగ స్థిరత్వం, కెరీర్ పురోగతి కొనసాగడంపై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. కేవలం భారత్‌లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా




business and finance

ఇండిగో ఉద్యోగుల జీతంలో మళ్లీ కోత, మే, జూన్, జూలై కూడా.. అమెరికాలో 14.7 శాతానికి చేరిన నిరుద్యోగిత...

కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఉద్యోగాలు కల్పన క్రమంగా తగ్గిపోతోంది. ఉన్న ఉద్యోగాలకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేనందున.. కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఒకటి అని కాదు.. కానీ రంగాల్లో వేతన జీవులకు జీతంలో కోత ఉంటుంది. వెల్ నెస్ సెంటర్ క్యూర్ ఫిట్ 800 మందిని ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన సంగతి




business and finance

అంబానీ జియోలో విస్టా పెట్టుబడి, ఈ అమెరికా కంపెనీ వ్యవస్థాపకుల్లో భారతీయుడు

రిలయన్స్ ఇండస్ట్రీస్ పదిహేను రోజుల వ్యవధిలోనే మూడు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదట ఫేస్‌బుక్‌తో ఒప్పందం, అనంతరం సిల్వర్ లేక్, ఇప్పుడు విస్టాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మూడు ఒప్పందాల వ్యాల్యూ రూ.60,600 కోట్లు. 2021 మార్చి నాటికి కంపెనీని రుణరహిత సంస్థగా తీర్చిదిద్దే క్రమంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కంపెనీల్లో




business and finance

కోవిడ్-19: ఆ జోన్ల లో ఓలా, ఉబెర్ సేవలు షురూ!

దాదాపు నెలన్నర రోజులుగా ఇంటికే పరిమితం ఐన ఉబెర్, ఓలా డ్రైవర్లు ఇప్పుడు కార్ల దుమ్ము దులుపుతున్నారు. మే 4 నుంచి దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరంజ్ జోన్లలో క్యాబ్ సేవలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో డ్రైవర్లు మళ్ళీ తమ వాహనాలను రోడ్లెక్కిస్తున్నారు. అయితే, కొన్ని నగరాల్లోనే పరిమితంగానే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా అనేక




business and finance

కొత్తవారికి ఈ హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు పెంపు, ఎంత తీసుకుంటే ఎంత?

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ, అదే సమయంలో రెపో రేటు ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేట్లు 30 బేసిస్ పాయింట్స్ వరకు పెంచిన విషయం తెలిసిందే. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. ఎస్బీఐ పెంచిన వడ్డీ రేటు కొత్తగా హోమ్ లోన్




business and finance

ఫస్ట్ డే 200 కార్ల ఉత్పత్తి, పెరుబందూర్ హ్యుండాయ్ ప్లాంట్ నుంచి.. భౌతిక దూరం పాటిస్తూ...

కరోనా వైరస్ వల్ల గత 45 రోజుల నుంచి పరిశ్రమలు మూతబడిన సంగతి తెలిసిందే. జోన్లవారీగా విభజించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలను అనుమతి ఇచ్చింది, దీంతో చెన్నైలో హ్యుండాయ్ కంపెనీ తమ కార్ల ఉత్పత్తిని శుక్రవారం ప్రారంభించింది. చాలా రోజుల తర్వాత ప్లాంట్ నుంచి 200 కార్లు బయటకొచ్చాయని కంపెనీ ప్రకటించింది. శ్రీ పెరుబందూరులో గల




business and finance

ఆర్థిక వ్యవస్థ మరింత దారుణం: అమెరికా-చైనా ట్రేడ్ వార్‌తో కరోనా రికవరీపై దెబ్బ

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు మరింతగా పడిపోతుందని, అదే సమయంలో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఈ వైరస్ రికవరీపై ప్రభావం పడుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) హెచ్చరించింది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా యూరోపియన్ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఆన్ లైన్ ఈవెంట్‌లో మాట్లాడారు. 2020లో అన్ని దేశాల ఆర్థిక




business and finance

గుడ్ న్యూస్ .. అటు ఫైనాన్స్ ఇటు సర్వీస్ .. వాట్సప్ కొత్త ఫీచర్లతో మీ కోసం

వాట్సప్‌ వినియోగదారులకు శుభవార్త చెప్పింది . ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవ సంస్థ వాట్సప్ తన యూజర్స్‌ కోసం చాలా ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చే పనిలో ఉంది . ఇప్పటికే కరోనా లాక్ డౌన్ సమయంలో వాట్సప్ వినియోగం విపరీతంగా పెరిగింది . ఇక ఈ సమయంలో వాట్సప్ వినియోగదారులు ప్రస్తుత




business and finance

ముందే జాగ్రత్తపడండి! మార్చి-ఏప్రిల్‌లో వీటి ధరలు పెరగనున్నాయి, ఏ ధర ఎంత శాతం పెరగనుంది?

2020-21 బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నందున మార్చి నెల నుండి ధరలు పెంచేందుకు ఎయిర్ కండిషనర్, టెలివిజన్, రిఫ్రిజిరేటర్ తదితర కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దీంతో వినియోగదారులపై భారం పడనుంది. మొబైల్ ఫోన్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచాయి. కరోనా దెబ్బ వివిధ రంగాల్లో ఇలా....: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు, రూ.72 లక్షల కోట్లు గండి




business and finance

కొత్త ఆదాయపు పన్ను విధానంతో ఉద్యోగులకు ప్రయోజనంలేదు: కంపెనీలకూ సవాల్

2020-21 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్నును తీసుకు వచ్చింది. పాత, కొత్త.. రెండు పన్ను విధానాలుంటాయి. ఇందులో దేనిని ఎంచుకోవాలనేది ఆదాయపు పన్ను చెల్లించే వారి ఇష్టం. సేవింగ్స్ ఎక్కువగా లేనివారికి కొత్త పన్ను విధానం బాగుంటుందనేది అభిప్రాయం. సేవింగ్స్ చేసేవారికి మాత్రం పాత విధానం బెట్టర్. పాత-కొత్త పన్ను విధానంపై కేంద్ర ఆర్థికమంత్రి




business and finance

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా? ఏ బ్యాంకులో వడ్డీ రేటు, ఫీజు తక్కువో తెలుసుకోండి?

గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించి, ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తున్నాయి. మీరు హోమ్‌లోన్ తీసుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లింక్ట్ రేట్లను ఎంచుకోవచ్చు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో దాదాపు అన్ని బ్యాంకులు కూడా తమ బాహ్య బెంచ్ మార్క్




business and finance

మీ దగ్గర మిగులు సొమ్ము ఉందా? అయితే అప్పులు ఇచ్చేయండి మరి..

ఉద్యోగాలు చేస్తున్న యూత్ చేతిలో భారీగా సొమ్ము ఉంటోంది. తమ లైఫ్ స్టైల్ ఖర్చులు పోగా ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువే ఉంటోంది. ఆసొమ్మును ఏం చేయాలో తెలియని వారు అలాగే తమ ఖాతాలో ఉంచేసుకుంటున్నారు. కొత్త మంది బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటే మరి కొంత మంది రికరింగ్ డిపాజిట్ చేస్తున్నారు. కాస్త పరిజ్ఞానం ఉన్న




business and finance

ఆరోగ్య బీమాలో కో-పే వల్ల లాభమా? నష్టమా?

ఆసుపత్రిలో చేరినప్పుడు ఖర్చుల భారం మనమీద పడకుండా కాపాడేందుకు ఆరోగ్య బీమా దోహదపడుతుందన్న విషయం తెలిసిందే. ఇందుకోసం మనం బీమా పాలసీ తీసుకునే సమయంలో తగినంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏటా పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. అప్పుడు ఆస్పత్రిలో అయ్యే ఖర్చును మొత్తం బీమా కంపెనీయే చెల్లిస్తుంది. మనం ఏమాత్రం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ప్రీమియం




business and finance

మీ ఇంటి మహాలక్ష్మి కోసం తీసుకున్న పథకంలో ఈ మార్పులు గమనించారా?

ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి ఉండే కలనే వేరు కదా. అలాంటి ఆడపిల్ల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అద్భుతమైన పథకమే సుకన్య సమృద్ధి యోజన పథకం. దీనికి ఎంతగానో ప్రాచుర్యం లభిస్తోంది. అయితే ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఈ మేరకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ




business and finance

వద్దు.. వద్దు ఆ ఫిక్స్డ్ డిపాజిట్‌ను ఎందుకు ముట్టుకోవడం! అలా ఉండనివ్వండి

చేతిలో కాస్త ఎక్కువ డబ్బు ఉంటే ఏం చేస్తాం.. ఏ అవసరాలు ఉన్నాయో వాటి కోసం వినియోగించుకుంటాం. అయినా ఇంకా డబ్బు మిగిలిపోయి ఇప్పుడు అవసరం లేకుండా భవిష్యత్తులో అవసరం ఉందనుకుంటే దాచిపెట్టు కుంటాం. ఆ డబ్బులు అలా ఉంచేస్తే ఏమి లాభం. అందుకే మనకు దగ్గరలో ఉండే బ్యాంకుకు వెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఇది




business and finance

కరోనా కల్లోలం: మార్కెట్ ఇలాగే ఉంటుందా, స్టాక్స్ కొనుగోలు చేయవచ్చా?

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కనీవినీ ఎరుగని నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపాదన ఆవిరవుతోంది. గతవారంలో సోమ, గురువారంతో పాటు ఈ వారంలో నిన్న (సోమవారం) భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం స్వల్పంగా కోలుకున్నాయి. స్టాక్స్ భారీగా తగ్గినందున ఇప్పుడు కొనుగోలు చేయవచ్చునని కొంతమంది భావిస్తారు.




business and finance

బ్యాంకుల covid 19 ఎమర్జెన్సీ రుణాలు: ఏ బ్యాంకులో ఎంత కాలం ఊరట, ఎంత ఇస్తుంది?

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల భారత్ లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా ఎవరికివారు ఇళ్లకు పరిమితం కావాల్సి వచ్చింది. దీని వల్ల ప్రభుత్వాలకు కూడా వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందుల నేపథ్యంలో బ్యాంకులు కూడా తమదైన




business and finance

గుడ్ న్యూస్: జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లింపుల గడువు పెంపు

ఇండియా లో కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తున్న తరుణంలో ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ ఆర్ డీ ఏ ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సర్వం లొక్డౌన్ ఐన సందర్భంగా పాలసీ దారులు సమయానికి ప్రీమియం చెల్లింపులు చేసే పరిస్థితి లేదు కాబట్టి వారి కోసం ఒక వెసులుబాటు కల్పించింది. జీవిత




business and finance

బడ్జెట్‌పై భారం లేకుండా సెకండ్ హ్యాండ్ కారు రుణం? అయితే ఈ విషయాలపై కన్నేయండి..

కొత్త కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ ధరలు పెరిగిపోతున్నాయి. అనుకున్న కారు కొనుక్కోవాలంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల కుటుంబ బడ్జెట్ పై భారం పడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలను కుంటున్నారు. ప్రస్తుతం అనేక కంపెనీలు సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్లకు తగిన




business and finance

ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త: కరోనా ఎఫెక్ట్‌తో విత్‌డ్రాకు కొత్త రూల్!

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఉద్యోగులకు వేతనాలపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సబ్‌స్క్రైబర్లకు శుభవార్త తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిందిత. దీంతో అత్యవసర ఖర్చుల కోసం ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు




business and finance

ఎల్ఐసీ 2 యూనిట్ లింక్డ్ పాలసీలు.. ప్రయోజనాలు ఏమిటంటే?

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) చాలా కాలం తర్వాత ఒకేసారి రెండు కొత్త యూనిట్ లింక్డ్ ప్లాన్లను విడుదల చేసింది. వాటిలో ఒకదాని పేరు ఎల్ఐసి 'నివేశ్ ప్లస్' ప్లాన్ కాగా రెండో దాని పేరు ఎల్ఐసి 'ఎస్ఐఐపీ'. ఇటు జీవిత బీమా తో పాటు అటు పెట్టుబడి పెట్టాలన్న ఉద్దేశ్యం ఉన్న వారు ఈ




business and finance

EMI మారటోరియం ఈజీ కాదు.. 3 నెలల ఊరట 'లక్షల' భారమే, ఇలా చేయడం మంచిది

హోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్.. ఇలా అన్నిరకాల లోన్లపై సంబంధించి ఆర్బీఐ 3 నెలల మారటోరియానికి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ మూడు నెలల ఊరటను దాదాపు అన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం నుండి ఆయా బ్యాంకులు తమ తమ కస్టమర్లకు మెయిల్స్ లేదా సందేశాల ద్వారా సమాచారం అందించవచ్చు.




business and finance

ఇన్వెస్టర్ల ఆందోళన, స్టాక్ మార్కెట్లో తిరోగమనానికి కారణాలు..

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. కరోనా కారణంగా గత రెండు నెలలుగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అడపాదడపా స్వల్ప లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజున తమ ఈక్విటీ పథకాల నికర ఆస్తు విలువను పెంచుకునేందుకు దేశీయ మ్యూచువల్ ఫండ్స్ పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారని, దీంతో నిన్న మార్కెట్ సెంటిమెంట్ బలపడి లాభాల్లో




business and finance

EMI మారటోరియం తిరకాసు, ప్రైవేటు బ్యాంకు కస్టమర్లు కచ్చితంగా తెలుసుకోవాలి?

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈఎంఐలపై 3 నెలల మారటోరియం సదుపాయం కల్పించాలని ఆర్బీఐ సూచించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రయివేటు బ్యాంకులు స్పందించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మారటోరియం అందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ప్రయివేటు బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. మారటోరియం కావాలంటే లేదా వద్దనుకుంటే బ్యాంకుకు తెలియజేయాలని సూచించాయి. మారటోరియం అవసరంలేనివారు బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదని




business and finance

మరో 7 రోజులే మిగిలింది..! ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రీమియం భారీగా పెంపు

తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలు త్వరలో కాస్త ఖరీదు కానున్నాయి. పాలసీదారుడికి అనుకోని విధంగా ఏదైనా జరిగితే నామినీకి పెద్ద మొత్తం అందుతుంది. ఆర్థిక ప్రణాళికలో ప్రాధాన్యం కలిగిన ఈ పాలసీ ప్రీమియాన్ని పెంచాలని బీమా సంస్థలు నిర్ణయించాయి. ఈ పెంపును ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని తొలుత




business and finance

EMI వాయిదా లక్షల భారమే: ఎన్ని నెలలు ఆగితే ఎంత పెరుగుతుంది?

ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు కస్టమర్లకు ఈఎంఐ చెల్లింపులను మూడు నెలల పాటు వాయిదా వేసినా ఆ కాలానికి వడ్డీ భారం తప్పదని ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు వెల్లడించాయి. మారటోరియంతో రుణగ్రహీతలకు ప్రయోజనం అంతగా ఉండటం లేదని, పైగా ఆర్థికంగా నష్టమేనని అంటున్నారు. ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకులు ఆటోమేటిక్‌గా, ప్రయివేటు బ్యాంకులు డిమాండ్ పైన




business and finance

మార్కెట్ దూకుడు: కొనుగోళ్లకు తొందరొద్దు! ఈ షేర్లతో భారీ లాభాలు!!

ముంబై: ఈ వారం మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. ఈ వారంలో మార్కెట్లు మూడు రోజులు (మంగళ, బుధ, గురువారాలు) మాత్రమే ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో పది శాతానికి పైగా పుంజుకున్నాయి. అయితే ఇన్వెస్టర్లు ఆచితూచి




business and finance

Covid19: భారీగా పెరిగే ఛాన్స్, బంగారంపై ఎంత ఇన్వెస్ట్ చేయాలి, చేతిలో డబ్బూ అవసరమే

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టడంతో పాటు ద్రవ్యరూపంలోను దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బ, సౌదీ-రష్యా చమురు యుద్ధం: ఇండియా బడా ప్లాన్!




business and finance

ఏ ఆదాయపు పన్ను విధానం కావాలి: ఈ అవకాశం ఉద్యోగులకే..

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రెండు ఆదాయపు పన్ను విధానాలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త పన్ను విధానం కావాలా వద్దా అనే విషయాన్ని ఉద్యోగులు తమ సంస్థలు లేదా కంపెనీల యాజమాన్యానికి వెల్లడించాలి. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం సర్క్యులర్ జారీ చేసింది. తద్వారా వేతనాల నుండి టీడీఎస్ మినహాయింపుకు వీలు కల్పించాలని




business and finance

వద్దు వద్దు.. నామినీని మరవొద్దు

మీకు తెలుసా నామినీకి ఉన్న ప్రాధాన్యం. జీవిత బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, బ్యాంకుల్లో డిపాజిట్లు, పోస్టాఫీసుల్లో ఖాతాలు వంటి వాటి దరఖాస్తుల్లో నామినీకి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. కొంత మంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల అనుకోని




business and finance

COVID 19: భయంవద్దు, వీటిలో ఇన్వెస్ట్ చేయండి.. IIT హైదరాబాద్

కరోనా మహమ్మారి నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ స్కీంలలో ఇన్వెస్ట్ చేసే వారు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఐఐటీ హైదరాబాద్ స్టడీలో తేలింది. తాము పొదుపు చేసిన పథకాల నికర ఆస్తుల వ్యాల్యూ భారీ మొత్తంలో తగ్గనంత వరకు ఇన్వెస్టర్లు భయపడాల్సిన పని లేదని ఈ నివేదిక తెలిపింది. మేమెంతో చేశాం...కానీ: భారత్ FDI కీలక సవరణలపై చైనా అక్కసు




business and finance

వడ్డీ రేటు భారీగా తగ్గింపు: LIC హోమ్‌లోన్ సూపర్ ఆఫర్, కానీ కండిషన్స్ అప్లై

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కరోనా మహమ్మారి కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో వివిధ బ్యాంకులు కూడా హోమ్ లోన్ సహా వివిధ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా ఎల్ఐసీ హోమ్ లోన్ కొనుగోలుదారులకు సూపర్ వడ్డీ రేటు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రయోజనం కొంతమందికి మాత్రమే. సిబిల్ స్కోర్ ఆధారంగా




business and finance

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది, కొనుగోలు చేయవచ్చా.. ధర పడిపోవచ్చా?

నేడు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ పర్వదినం మాత్రమే కాదు.. కరోనా మహమ్మారి నేపథ్యంలో అసలు ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చా? అనేది చాలామందిని వేధించే ప్రశ్న. పసిడి ధర రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. గత ఏడాది కాలంలోనే రూ.12వేల వరకు పెరిగింది. ఇటీవలి కాలంలో స్థిరంగాలేదు. బంగారం సురక్షిత పెట్టుబడిగా




business and finance

ఆ ఆప్షన్ వాడుకున్నారా ? అయితే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గినట్టే

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ? కరోనా లాక్ డౌన్ సమయంలో క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన మారటోరియం వాడుకున్నారా? అయితే ఇక మీకు ఆ ఇబ్బంది తప్పదు అంటున్నాయి చాలా బ్యాంకులు . ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో అవకాశం దొరికింది కదా అని మారటోరియంను వాడుకుని క్రెడిట్




business and finance

శాలరీ మొత్తాన్ని వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనమా, మరేం చేయాలి?

ఉద్యోగి వేతనం నుండి ప్రావిడెంట్ ఫండ్‌కు యజమాని వాటా 12 శాతం, ఉద్యోగి వాటా 12 శాతం మొత్తం 24 శాతం కట్ అవుతుంది. దీంతో పాటు ఉద్యోగి వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)ను కూడా ఎంచుకోవచ్చు. అంటే తన వాటా 12 శాతం మాత్రమే కాకుండా ప్రస్తుత, భవిష్యత్తు అవసరాన్ని బట్టి ఉద్యోగి సొంతగా ప్రావిడెంట్




business and finance

యుటిఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్: రాబడితో పాటు పన్ను ఆదా .. జంట ప్రయోజనాలు

పన్ను భారాన్ని తగ్గించడంలో , అలాగే ఆర్ధిక ప్రయోజనం కలిగించటంలో సహాయపడే వివిధ మార్గాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం అనుమతించే వివిధ పెట్టుబడి మార్గాలను మీకు అందిస్తుంది గుడ్ రిటర్న్స్ . ఇక పన్ను తగ్గించుకునే మార్గాలలో, అదే విధంగా తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే మార్గాలలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS) అత్యంత ఆశాజనకమైన




business and finance

అమ్మో! మళ్లీ ఈ పొరపాటు చేయొద్దు! కరోనా నేర్పిన కొన్ని 'మనీ' సూత్రాలు

కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలు లేక వ్యాపారస్తులు, ఉద్యోగాలు పోయి లేదా ఉద్యోగాల కోత కారణంగా ఉద్యోగులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో మినహా ఇప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లడానికి కూడా దాదాపు అవకాశం లేదు. మనీ మేనేజ్‌మెంట్ గురించి ఆర్థిక నిపుణులు చాలా సూచనలు చేస్తుంటారు. కానీ వాటిని పాటించే వారు చాలా




business and finance

SBI వడ్డీ రేటు షాక్: రెపో ఆధారిత హోమ్‌లోన్ మరింత ఖరీదు, 'రియాల్టీ'యే కారణం

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వడ్డీరేటు తగ్గిస్తూ తమ కస్టమర్లకు తీపి కబురు అందించిన విషయం తెలిసిందే. అన్ని కాలపరిమితుల రుణాలపై బెంచ్ మార్క్ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 7.40 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.25 శాతానికి సవరించింది. ఇది ఆదివారం (మే 10) తేదీ నుండి అమల్లోకి




business and finance

Salasar Techno share price rises nearly 8% on order win of Rs 29 crore

The share touched its 52-week high Rs 213.35 and 52-week low Rs 68.80 on 29 May, 2019 and 30 March, 2020, respectively.




business and finance

Aster DM Healthcare gains 10% as arm starts COVID-19 RT-PCR confirmatory test service

Diagnostics subsidiary Aster Clinical Lab LLP has set up its pathology reference laboratory at Bengaluru.




business and finance

Analysts retain buy on Persistent Systems after Q4 numbers, expect 24-45% return

Persistent Systems delivered a steady performance in a tough environment, with better-than-expected performance in both revenue and operating profitability.




business and finance

Slideshow | Gainers Losers: 10 stocks that moved the most on May 7

Benchmark indices ended lower on May 7 dragged by FMCG, pharma, bank, IT and auto stocks




business and finance

Societe Generale buys Rs 2,453 crore HUL shares, Anamudi Real ups stake in Sobha

Promoter Sameer Gupta continued to buy Apollo Pipes shares for the third consecutive session, acquiring a 1,44,476 shares at Rs 323.73 per share




business and finance

HUL share prices jump 3% after Societe Generale buys 1.29 cr shares, Credit Suisse retains outperform call

Credit Suisse has maintained its outperform call on the stock with target at Rs 2,400 per share.




business and finance

Biocon share price up 2% on receiving EIR from USFDA

The inspection was conducted between January 20 and January 24, 2020.




business and finance

Dr Reddy#39;s Labs share price jumps 4%, hits 52-week high after US FDA EIR for its Srikakulam unit

The stock movement shows strong momentum with price above short, medium and long term moving averages.




business and finance

RIL share price gains 4% on Vista Equity investment; stock 4% away from 52-week high of Rs 1,617

Vista’s investment is at 12.5 percent premium over the Facebook deal announced in April.




business and finance

RBL Bank share price tanks over 6% after Q4 nos; analysts remain bearish

While retaining reduce call with a target price of Rs 135, Yes Securities said it cut FY21/22 earnings estimates by 88/44 percent due to sharp adjustments to loan growth, fee growth and credit cost.




business and finance

D-Street Buzz: 250 stocks hit upper circuit on BSE; volumes of RIL, HUL top the charts

The most active stocks in terms of volumes included Vodafone Idea, Laurus Labs, RBL Bank, State Bank of India, YES Bank, IndusInd Bank, ICICI Bank and Reliance Industries among others.